షార్జీల్‌ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్‌ దాఖలు
న్యూఢిల్లీ:  రెచ్చగొట్టే ప్రసంగాలతో  జామియా మిలియా ఇస్లామియా  యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్‌ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపా…
కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం
జెనీవా :  మహమ్మారి  కోవిడ్-19 (కరోనా వైరస్)  తో వణికిపోతున్న  భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) భారీ ఊరటనిచ్చే కబురు చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశానికి అద్భుతమైన సామర్థ్యం ఉందంటూ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా స్మాల్-పాక్స్, పోలియో లాంటి రెండు మహమ్మారులను విజయవ…
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి, పాలకోడేరు:  వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని ఆ ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్రం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నమ్మించి మోసం చేశాడని ఆ ప్రేయసి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకోడే…
ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ
విజయనగరం అర్బన్‌:  కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్న భోజనానికి బ్రేక్‌ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది. ఇందుకోసం…
ఆశ్చర్యానికి గురయ్యాను: బ్రెట్ లీ
సిడ్నీ:  మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియా- ఇండియా జట్లు అత్యుత్తమమైనవని.. వుమెన్‌ క్రికెట్‌ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లగల సత్తా ఇరుజట్లకు ఉందని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు…
ఐపీఎస్‌ దీపికకు ఎస్పీగా పదోన్నతి
అమరావతి:  ప్రతిష్టాత్మక  దిశ చట్టం  పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్‌ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన దీపికకు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ.. మంగళగిరికి బదిలీ చేసిన విషయాన్ని నోటిఫై చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పే…